Friday, 31 July 2026 11:50:50 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలు పరిష్కరించాలి... - బీఎస్పీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యెర్రా కామేష్

Date : 29 September 2023 06:07 AM Views : 314

సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : కలెక్టరేట్: మధ్యాహ్న భోజన కార్మికులకు జీఓ నెంబర్ 8 ప్రకారం పెంచిన వేతనాలు ఏరియర్స్ తో చెల్లించాలని బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యెర్రా కామేష్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.గురువారం కలెక్టరేట్ ధర్నా చౌక్ వద్ద 9వ రోజుకు చేరుకున్న మధ్యాహ్న భోజన భోజన కార్మికుల సమ్మెకు మద్దతు తెలిపారు.ఈ సందర్భంగా కామేష్ మాట్లాడుతూ జీఓ నెంబర్ 8 ప్రకారం వంట కార్మికులకు పెంచిన రూ.2000 తో కలిపి వేతనాలు రూ.3000 అసెంబ్లీలో ప్రకటించిన తేదీ :15-02-2022 నుండి ఏరియర్స్ తో చెల్లించాలని,పెండింగ్ బిల్లులు వెంటనే చెల్లించాలని,కొత్త మెనూ ప్రకారం రేట్లు పెంచి బడ్జెట్ కేటాయించాలని,వంట సరకులతో పాటు గ్యాస్ సిలిండర్ల్,వంట పాత్రలు కోడిగ్రుడ్లు ఇవ్వాలని,ప్రమాద బీమా సౌకర్యం,గుర్తింపు కార్డులు మంజూరు చేయాలని,పీఎఫ్,ఈఎస్ఐ సౌకర్యాలు కల్పించాలని కోరారు.వంట కార్మికులను కార్మికులుగా గుర్తించి కనీస వేతనం రూ.26000 చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా సలహాదారు గంధం,పాల్వంచ పట్టణ అధ్యక్షుడు కోళ్ళపూడి ప్రవీణ్ కుమార్,సతేనపల్లి విజయలక్ష్మి,దాసుల పుష్ప,బాధిలా మంగ తదితరులు పాల్గొన్నారు

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: