Thursday, 30 July 2026 02:39:40 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

ఊర్లో పెళ్లికి ___ హడావిడి...

Date : 29 November 2023 12:26 PM Views : 471

సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : పాల్వంచ పట్టణంలో ఏ వీధి ఏ వాడ చూసిన, మాకు డబ్బులు రాలేదు, మాకు పైసలు ఇవ్వలేదు... అని, ఇంటి ఆరుబయట మహిళలు గుంపులు గుంపులుగా నిలబడి ఉంటున్నారు. మరి కొన్ని ప్రాంతాల ఓటర్లు తిన్నగా ఆయా పార్టీ కార్యాలయం ముందు మకాం మేశారు. మరికొందరు మహిళల ఓటర్లు ఆగ్రహ ఆవేశాలకు గురై "మాకు గాని డబ్బులు రాకుంటే " ఓట్ల స్లిప్పులు తగలబెడతామని ఊగిపోతున్నారు. సమాజానికి ఏమైపోతుంది, ఎటువైపోతుంది అంటూ మేధావులు ఆలోచనలో పడ్డారు... రాజకీయ నాయకులు కొత్త తరహా సాంప్రదాయాలను ఓటర్లకు తెలియపరుస్తున్నట్టు అనిపిస్తుంది. ఈజీ మనీ కి అలవాటు పడ్డ జనాలతో ఆడుకుంటున్న రాజకీయ నాయకులు, ఇకనైనా నవ భారతాన్ని నిర్మిద్దాం... డబ్బులు తీసుకోకుండా ఓట్లు వేస్తాం...

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :