Saturday, 13 June 2026 11:36:36 AM
# గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక... # ఉగ్రవాదుల చెరలో భువనగిరి యువకుడు... # ఇది లేడీ కాదు..! కిలాడి..?

మార్కాపూర్ డి.ఎస్.పి బాల సుందర్రావు ని మర్యాదపూర్వకంగా కలిసిన ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యులు ఎలిసెల కోటేశ్వరరావు...

Date : 14 February 2024 08:33 AM Views : 330

సర్కార్ టీవీ న్యూస్ / ప్రకాశం జిల్లా : ఎర్రగొండపాలెం : ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యులు వెలిశాల కోటేశ్వరరావు మార్కాపురం డి.ఎస్.పి బాల సుందరావును మర్యాదపూర్వకంగా కలసి శాలువతో సత్కరించడం జరిగింది. ఈ సందర్భంగా వెలసిల రావు మాట్లాడుతూ డిఎస్పి బాలసుందర్రావు గారితో ఎస్సీ ఎస్టీల కు జరుగుతున్న అన్యాయం గురించి అలాగే ఎన్నికల్లో ఎస్సీ ఎస్టీ దళితులు స్వచ్ఛందంగా స్వతంత్రంగా తమ ఓటు హక్కును ఉపయోగించుకునేలాగా చూడాలని ఎక్కడైతే సమస్యాత్మకంగా ఉన్న ప్రాంతాలను గుర్తించి ముందుగానే గట్టి బందోబస్తు ఏర్పాటు చేయాలని నిజాయితీగా స్వతంత్రంగా ఎస్సీ ఎస్టీ ప్రజలు ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా తమ ఓటు హక్కును స్వచ్ఛందంగా వినియోగించుకునేలాగా పోలీసు యంత్రాంగం వారికి రక్షణగా ఉండి రాబోయే ఎన్నికల్లో నిజాయితీగల నాయకుడిని వెన్నుకునేలాగా హక్కు వినియోగించుకున్న లాగ చూడాలని డీఎస్పీ గారిని కోరడం జరిగింది. డిఎస్పి గారు స్పందించి ఎక్కడైతే సమస్య ఆత్మకంగా ఉన్న ప్రాంతాలను గుర్తించి ఎస్సీ ఎస్టీలకు నిర్భయంగా ఓటు హక్కు వినియోగించుకునే లాగా చేస్తామని అయితే జిఎస్టి దళితులకు భయపెట్టడం వారి ఓటు హక్కును కాలరాస్తున్న వారిని చట్టపరంగా చర్యలు తీసుకుంటామని నేను చెప్పడం జరిగింది.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :