సర్కార్ టీవీ న్యూస్ / ములుగు జిల్లా : భద్రాచలం పట్టణానికి చెందిన నిరుపేద దివ్యాంగులైన సుమారు నాలుగు కుటుంబాలకు "ఆర్ధిక పునరావాస పధకం" [Economical Rehabilitation scheme] క్రింద మంజూరైన సుమారు రూ౹౹ 5,30,000/- లక్షల విలువగల చెక్కులను ఆయా సంబధిత చైల్డ్ వెల్ఫేర్ అధికారిణి శ్రీమతి లేనినా గారి సమన్వయంతో సంబధిత నలుగురు లబ్ధిదారులకు క్యాంపు కార్యాలయం వేదికగా అందజేసిన నియోజకవర్గ శాసనసభ్యులు....ప్రజాసేవకులు గౌ౹౹ శ్రీ తెల్లం వెంకటరావు గారు...! ఈ కార్యక్రమంలో భద్రాచలం మండల నాయకులు,రత్న రమాకాంత్, ఎల్.వి, పెద్దనేని శ్రీను, దుమ్ముగూడెం మండల నాయకులు సత్యాలు గారు, రమేష్, తిరుపతి రావు,పాయ వెంకటేష్, మాజీ ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు...!
-----------------------
Admin