సర్కార్ టీవీ న్యూస్ / అల్లూరి సీతారామ రాజు జిల్లా : సర్కార్ టీవీ ప్రతినిధి బట్ట ప్రసాద్, అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు మండలంలోని సబ్ ట్రెజరర్ కార్యాలయం పై ఏసీబీ దాడులు జరపడం జరిగింది ట్రెజరర్ అధికారి వంశీ కళ్యాణ్ మరియు సీనియర్ అసిస్టెంట్ శామ్యూల్ ను అరెస్టు చేయడం జరిగింది ఏరియర్స్ బిల్లు కోసం కోసం నర్సాపురం ఆశ్రమ పాఠశాల వార్డెన్ ఫకీర్ దొర ట్రెజరర ఆఫీసు వెళ్లగా ట్రెజరర్ అధికారి లక్ష రూపాయలు లంచం డిమాండ్ చెయ్యగా పకీరు దొరగారు ఏసీబీ అధికారులను సంప్రదించగా డి.ఎస్.పి నాగేశ్వరావు గారు ఇద్దరు ట్రెజరర్ అధికారులు అరెస్టు చేయడం జరిగింది. వీరిని మంగళవారం ఏసిబి కోర్టులో హాజరు పరుస్తామని మీడియాకి తెలపడం జరిగింది
-----------------------
Admin