Thursday, 30 July 2026 05:15:57 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

తిరగబడదాం తరిమికొడదాం... మా ఎన్నికల నినాదం ఇదే... - టిపిసిసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వీర్లపల్లి శంకర్

Date : 20 August 2023 12:53 AM Views : 337

సర్కార్ టీవీ న్యూస్ / రంగారెడ్డి జిల్లా : షాద్ నగర్ : తెలంగాణలో రాజకీయం రసవత్తరంగా మారబోతుంది అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో అధికార పక్షం సహా విపక్షాలు స్పీడ్ పెంచాయి. ముఖ్యంగా క‌ర్ణాట‌క‌లో విజ‌యం సాధించిన కాంగ్రెస్ పార్టీ తెలంగాణ‌లోనూ విజ‌యం సాధించాల‌ని ప్లాన్ చేస్తోంది. అదే సమయంలో అధికార పార్టీపై ఎదురుదాడికి దిగుతున్నారు. అయితే అసెంబ్లీ ఎన్నికల కసరత్తులో భాగంగా తెలంగాణ కొత్త నినాదంతో ముందుకు వెళ్లేందుకు సిద్ధమైంది. తిరగబడం, తరిమికొద్దాం అనే నినాదంతో ప్రచారానికి శ్రీకారం చుట్టేందుకు సమాయత్తమవుతోందని టిపిసిసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వీర్లపల్లి శంకర్ అన్నారు. శనివారం గాంధీభవన్ లో జరిగిన కాంగ్రెస్ సమావేశంలో పలు కీలకమైన నిర్ణయాలు తీసుకున్నట్టు చెప్పారు. తెలంగాణలోని అన్ని నియోజకవర్గాల్లో ప్రజాకోర్టులను ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ నిర్ణయించిందని తెలిపారు. మరోవైపు కాంగ్రెస్ పార్టీలో అభ్యర్థుల ఎంపిక కోసం స్క్రీనింగ్ కమిటీ సమావేశం జరిగిందని తెలిపారు. అదే సమయంలో ఓ నంబర్ కు మిస్ట్ కాల్ ఇచ్చి ఈ ప్రజా పోరుకు తెలంగాణ సిద్ధంగా ఉందని చాటి చెప్పాలని సూచించారు. అలాగే బీఆర్ఎస్-బీజేపీ దొంగలు అంటూ కరపత్రాలు ముద్రించాలని నిర్ణయించారు. రాష్ట్రవ్యాప్తంగా 75 లక్షల కుటుంబాలను కాంగ్రెస్ శ్రేణులు కలవనున్నారు. తెలంగాణ ప్రజల కలలు నెరవేరలేదన్నారు. కేసీఆర్ మోసాలను బయటపెడతామన్నారు. తెలంగాణ ఇచ్చి. ప్రజల ఆకాంక్షలను సోనియా నెరవేర్చారని అన్నారు. కేసీఆర్ తన రాజకీయం కోసం, తన కుటుంబం కోసం పార్టీని బలోపేతం చేస్తున్నారు. రాష్ట్రాన్ని లూటీ చేస్తూ తన కుటుంబ సంపదను పెంచుకుంటున్నాడు. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తానని వ్యాఖ్యానించారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: