సర్కార్ టీవీ న్యూస్ / వరంగల్ జిల్లా : సర్కార్ న్యూస్ దుగ్గొండి ,(డి కుమార్ రిపోర్టర్)@@@ దుగ్గొండి మండంలోని బిక్కాజిపల్లి గ్రామం లో సాయంత్రం బి ఆర్ఎస్ గ్రామ పార్టి సమావేశం గ్రామ అధ్యక్షుడు మర్రి చేరాలు అద్యక్షతన నిర్వహించిన కార్యక్రమం లో మాట్లాడుతూ కాంగ్రెసు పార్టీ ప్రజలకు తప్పుడు హామీలు ఇచ్చిన కాంగ్రెసు పార్టీ అభ్యర్థులను స్థానిక ఎన్నికలల్లో ఓడించి బి ఆర్ఎస్ అభ్యర్ధులను గెలిపించాలని కోరారు.కాంగ్రెసు పార్టీ ప్రజలకు బాకి పడ్డ హామీలను బాకి కార్డు ద్వార ప్రచారం చేసి బి ఆర్ఎస్ అభ్యర్ధులను గెలిపించడం కోసం కార్యకర్తలు అందరూ కలిసి పనిచేయాలి. ఈ కార్యక్రంలో మాజీ సర్పంచ్ సింగబోయిన భాగ్యలక్ష్మి లింగయ్య, ఉపా సర్పంచ్ సతీష్ డెరెక్టర్ మెరుగు రాజు యూత్ అధ్యక్షులు, గాధం శ్రీకాంత్, గ్రామ బి ఆర్ఎస్ కార్యకర్తలు, యాత్ నాయకులు పాల్గొన్నారు
-----------------------
Reporter