సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : హుజూర్ నగర్ మండలం. మిట్టగూడెం. మూడు నిరుపేద కుటుంబాలు షేక్ జయరాభి కారింగుల భాగ్యమ్మ పోల గాని ఉపేంద్ర ఒక్కొక్క కుటుంబానికి.50 కిలోల బియ్యం ఆర్థిక సాయం మూడు కుటుంబాలకి. 150 కిలోల ఆర్థిక సాయం. రానున్న రోజులలో. ఇటువంటి మంచి మనిషిని. ఎమ్మెల్యేగా గెలవాలని. జాన్ పాడ్ సైదన్న. మట్టపల్లి లక్ష్మీనరసింహ. దేవుళ్ళని. కోరుకుంటున్నాం. మేము. అడగ్గానే బియ్యం ఇచ్చినారు. మా కాబోయే ఎమ్మెల్యే. రఘు కి..ఓజో ఫౌండేషన్. హుజూర్ నగర్ నియోజకవర్గ ఇన్చార్జి. కుక్కల వెంకన్న కి. కాకునూరి శివారెడ్డి కి మాధన్యవాదాలు.. షేక్ జైనభి. కారింగుల భాగ్యమ్మ. పోల గాని ఉపేంద్ర మిట్టగూడా.. వేపల సింగారం.. ఓజో ఫౌండేషన్ సభ్యుడు.వెంకీ.సైదులు.ఫిరోజ్.వెంకటరమణ.జానకి.ఉపేంద్ర.మంగమ్మ తదితరులు పాల్గొన్నారు.
-----------------------
Admin