Friday, 31 July 2026 09:57:17 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

ఎమ్మెల్సీ ఎన్నికలకు పట్టభద్రులు సిద్దం కావాలి... - యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు మురుకుట్ల నరేందర్

Date : 31 January 2024 08:12 AM Views : 379

సర్కార్ టీవీ న్యూస్ / ములుగు జిల్లా : మంగపేట : గౌరవ మంత్రి సీతక్క , జిల్లా అధ్యక్షులు పైడా కుల అశోక్ , జిల్లా యూత్ అధ్యక్షులు బానొత్ రవి చందర్, పిలుపు మేరకు ఈరోజు మంగపేట మండల యూత్ అధ్యక్షులు నరేందర్ అధ్యక్షతన అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు ఏర్పాటులో భాగంగా నరేందర్ మాట్లాడుతూ 2020 నవంబర్ లోపు డిగ్రీ పూర్తి చేసిన ప్రతీ ఒక్కరూ ఫిబ్రవరి 6వ తారీకు లోపు ఎమ్మెల్సీ ఓటు ను నమోదు చేసుకోవాలని దానికి కావాల్సిన డిగ్రీ మెమో,ఓటర్ కార్డు,పాస్ ఫోటోస్,ఆధార్ కార్డు లతో అప్ల్లే చేసుకోవాలని అన్నారు గత ఎన్నికల్లో ఓటు హక్కు ఉన్నవారు కూడా మళ్ళీ ఒకసారి సంబంధిత ఆన్లైన్ సెంటర్ లేదా అధికారుల దగ్గరకి వెళ్లి ఓటు హక్కు పై స్పష్టత తెచ్చుకోవాలని అన్నారు దేశ భవిష్యత్తు యువత చేతిలో ఉందని ప్రతీ యువకుడు పట్ట బద్రుల ఓటు నమోదు చేసుకుని రానున్న ఎన్నికల్లో యువత చత్తా చాటాలని అన్నారు.. కార్యక్రమములో యూత్ కాంగ్రెస్ మండల ప్రధానకార్యదర్శి బాడీశ ఆదినారాయణ,గౌరవ అధ్యక్షులు భాను చందర్,ఉపాధ్యక్షులు కుర్సం రమేష్,యూత్ నాయకులు కారుపోతుల నర్సయ్య గౌడ్,ఎడ్ల నరేష్, గుగ్గిల్ల సురేష్,మద్దెల ప్రవీణ్,మూగల చంటి,మల్యాల నరేష్,బిలపాటి నరేష్,బూర్గుల సతీష్,మహేష్ తదితరులు పాల్గొన్నారు...

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :