Thursday, 30 July 2026 01:36:11 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

జిల్లాలో నకిలీ డి.ఓ.బి లతో 87 మంది హోంగార్డులు...

Date : 11 December 2022 01:36 AM Views : 391

సర్కార్ టీవీ న్యూస్ / అనంతపురం జిల్లా : అనంతపురం జిల్లా కేంద్రంలో చిత్తూరు జిల్లాలో నకిలీ డి.ఓ.బి లతో 87 మంది హోంగార్డులుగా చేరడంపై అనంతపురం రేంజ్ డి.ఐ.జి ఎం.రవిప్రకాష్ IPS సీరియస్.... 2014-2019 సంవత్సరాల మధ్య కాలంలో చిత్తూరు జిల్లాలో నకిలీ డి.ఓ.బి లు సృష్టించి 87 మంది హోంగార్డులుగా చేరి విధులు నిర్వహిస్తున్నారన్న సమాచారం మేరకు చిత్తూరు జిల్లా ఎస్పీ వై.రిషాంత్ రెడ్డి IPS ఆధ్వర్యంలో పూర్తీ స్థాయి విచారణ జరిపించడం జరిగింది. కొంతమంది వ్యక్తులు నకిలీ డి.ఓ లు సృష్టించి ఈ 87 మందిని హోంగార్డులుగా చేర్చినట్లు ప్రాథమిక విచారణలో వెల్లడి. ఈ తతంగంలో కొందరు డబ్బులు తీసుకుని కీలక పాత్ర పోషించినట్లు ప్రాథమిక సమాచారం. దీనిపై దర్యాప్తు కొనసాగుతోంది. కీలక పాత్ర పోషించిన వ్యక్తుల వివరాలు, ఈ తతంగం ఎలా కొనసాగిందనే కోణంలో కూలంకుషంగా దర్యాప్తు చేయాలని డి.ఐ.జి చిత్తూరు ఎస్పీ కి తెలియజేశారు. ఈ ఘటనకు బాధ్యులైన వారిపై Cr.No.185/2022, u/s 420,419, 409, 468, 471 r/w 120(B) IPC సెక్షన్ల క్రింద క్రిమినల్ కేసు నమోదు చేశారు. తదుపరి చర్యలకు సిద్ధమయ్యారు. ఈ అక్రమంపై మరింత లోతుగా దర్యాప్తు చేపట్టి అసలు విషయాలు బయటికి తీయాలని చిత్తూరు జిల్లా ఎస్పీ వైరిషాంత్ రెడ్డి IPS కి డి.ఐ.జి సూచనలు జారీ ...

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :