Thursday, 30 July 2026 04:35:43 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

ఎన్నికల అభ్యర్థుల వ్యయ పరిశీలన...

Date : 19 November 2023 01:36 AM Views : 297

సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : రిటర్నింగ్ అధికారి, కార్యలయం, హుజూర్ నగర్ నందు హుజూర్ నగర్ అస్సెంబ్లీ నియోజకవర్గ వ్యయ పరిశెయాలకులు శ్రీ ప్రమోద్ కుమార్, ఐ.ఆర్.ఎస్. పోటీ చేసిన అభ్యర్ధుల వ్యయ ఖర్చులకు సంబందించి తనిఖీ చేసిన్నారు.అంధులో బాగంగా చేసిన అభ్యర్ధుల వ్యయ ఖర్చులకు సంబందించి వారు చేసినటువంటి అన్నీ విధముల ఖర్చులను అభ్యర్ధుల ఖర్చు రిజిస్టెర్ నందు విధిగా నమోధు చేయవలసినధిగా సూచన చేశారు. అలాగే క్రిమినల్ కేసులు వున్న వారు పత్రికలలో, టి.వి.లలో మూడు సార్లు తమ కేసుల గురించి తప్పనిసరిగా ప్రచురించి ఆ ఖర్చు వివరాలను రిటర్నింగ్ అధికారికి సమర్పించాలని కోరారు.తదుపరి స్థానిక సి.పి.ఎం. పార్టీ కార్యాలయం మరియు కాంగ్రెస్ పార్టీ కార్యాలయం లను తనిఖి చేశారు. ఇట్టి కార్యక్రమంలో రిటర్నింగ్ అధికారి, ఎన్. జగదీశ్వర్ రెడ్డి, బి. క్రిష్ణ, అసిస్టెంట్ ఎక్స్పెండీచెర్ ఆబ్సెర్వెర్ మరియు సిబ్బంది పాల్గొన్నారు. రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో పోటీ చేస్తున్న అభ్యర్థులు మరియు అబ్జర్వర్ సమక్షంలోరెండవ రాండమైజేషన్ జరిగింది ప్రక్రియలో భాగంగా ఏ పోలింగ్ స్టేషన్కు ఏ ఓటింగ్ మిషన్( ఈ వీ ఎం)వెళుతుంది అనేది తెలియజేయడం ఈ రాండమజేషన్ ప్రక్రియలో ఉంటుంది.పోటీ చేస్తున్న అభ్యర్థులు రాండమైజేషన్ ప్రక్రియ గురించి అడిగిన సందేహాలను నివృత్తి చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనరల్ అబ్జర్వర్ డాక్టర్ ఏ కౌశిగన్ మరియు హుజూర్ నగర్ తాసిల్దార్ నాగార్జున రెడ్డి కలెక్టరేట్ హెచ్ హెచ్ పీ రఘు పాల్గొన్నారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :