సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : చండ్రుగొండ మండలం జడ్పిటిసి కొనగండ్ల వెంకటరెడ్డి ఆధ్వర్యంలో 20 కుటుంబాలు బి ఆర్ ఎస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నాయి. అశ్వరావుపేట నియోజకవర్గం చండ్రుగొండ మండలం తిప్పనపల్లి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ నుండి బి ఆర్ ఎస్ పార్టీలోకి 20 కుటుంబాలు మండల కమిటీ ఆధ్వర్యంలో చేరాయి, ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు దారా వెంకటేశ్వరావు ప్రధాన కార్యదర్శి సంగొండ్ రాఘవులు జడ్పిటిసి కొనకండ్ల వెంకట్ రెడ్డి జిల్లా జడ్పిటిసి కోఆప్షన్ సభ్యులు సయ్యద్ రసూల్ మండల రైతు సమన్వయ సమితి అధ్యక్షులు గాదే లింగయ్య వైస్ ఎంపీపీ నరుకుల్లా సత్యనారాయణ ఎంపీటీసీ లంక విజయలక్ష్మి మండల ఉపాధ్యక్షులు భూపతి శ్రీనివాసరావుగ్రామ శాఖ అధ్యక్షులు కళ్లెం వెంకటేశ్వర్లు ప్రధాన కార్యదర్శి అంచ కృష్ణ మాజీ సర్పంచ్ గుగులోతు రమేష్ సుంకర రామారావు దావూద్ మియా షేక్ ఆజిధ్ యాకూబ్ అఫ్జల్ క్రాంతి బాల బిఆర్ఎస్ కార్యకర్తలు నాయకులు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు...
-----------------------
Admin