సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలో భూగర్భ జలాలు అడుగంటి పోవటంతో చెరువులలోని నల్ల మట్టి పై కన్నేసి పగలు రాత్రి తేడా లేకుండా తమ ఇష్టానుసారంగా కార్పొరేట్ వ్యవస్థనే శాసించేలా వ్యాపారం సాగిస్తున్న కొందరు వ్యాపారులు చింతలపాలెం, మేల్లచెరువు, నేరేడుచర్ల, గరిడేపల్లి ,మఠంపల్లి, పాలకవీడు మండల కేంద్రాలలోని తమ కంటికి కనపడిన చెరువు ను పగలు రాత్రి తేడా లేకుండా తవ్వకాలు జరిపి మట్టి వ్యాపారం చేస్తున్న చూసి చూడనట్టు వదిలేస్తున్న మైనింగ్ అధికారులు, పోలీస్ వ్యవస్థ ,రెవెన్యూ వ్యవస్థ, ఇరిగేషన్ వ్యవస్థ, ఇరిగేషన్ మంత్రివర్యులు నియోజకవర్గంలోనే నల్ల మట్టిపై నిలువు దోపిడీ జరుగుతున్న చూసి చూడనట్లు కాసులకు కక్కుర్తి పడి వదిలేస్తున్న అధికారులు సాక్షాత్తు సూర్యాపేట జిల్లా కలెక్టరే చెరువులలోని నల్ల మట్టి అక్రమ రవాణా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పేపర్లలోనూ సోషల్ మీడియాలోనూ తెలియచేసిన బ్రాహ్మణ పట్టించుకునే వారే లేరు అంటూ తన ఇష్టానుసారంగా వ్యాపారం సాగిస్తున్నారు. చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు పట్టించుకోవాల్సిన పై అధికారులే తమ చేతులలో ఉన్నారనే అనే ధీమాతో చెరువులలోని నల్ల మట్టిని అక్రమ రవాణా చేస్తూ కోట్ల వ్యాపారం సాగిస్తున్న వైనం.
-----------------------
Admin