Thursday, 30 July 2026 04:21:37 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్న టీపీసీసీ సభ్యులు బీసీ డిక్లరేషన్ కమిటీ సభ్యులు నాగా సీతారాములు...

Date : 14 September 2023 07:40 AM Views : 415

సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : హైదరాబాద్ : హైదరాబాద్ నాంపల్లి లోని సెంట్రల్ కోర్ట్ హోటల్ లో జరిగిన బీసీ కమిటీ సమావేశంలో టీపీసీసీ బీసీ డిక్లరేషన్లో పొందు పరచవలసిన అంశాలపైన కమిటీ సభ్యులు చెప్పిన విషయలపై చర్చించడం జరిగింది. ఓబీసీ డిక్లరేషన్ కమిటీ చైర్మన్ పొన్నం ప్రభాకర్ ఆధ్వర్యంలో జరిగిన సమావేశానికి ఓబీసీ నేషనల్ కోఆర్డినేటర్ కత్తి వెంకట్ స్వామి అధ్యక్షత వహించగా మాజీ పీసీసీ అధ్యక్షులు పొన్నాల లక్ష్మయ్య, ఓబిసి స్టేట్ ప్రెసిడెంట్ శ్రీకాంత్ గౌడ్, ప్రొఫెసర్ ప్రభంజన్ యాదవ్, మురళీమోహన్, అసిస్టెంట్ ప్రొఫెసర్ శేషు, బీసీ సమాజ్ జనరల్ సెక్రటరీ సూర్యారావు మరియు బీసీ డిక్లరేషన్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. అర్హులైన యాదవులకు 10 అసెంబ్లీ సీట్లు ఇవ్వాలి : నాగా సీతారాములు, కాంగ్రెస్ పార్టీకి కట్టుబడి పనిచేస్తున్న అర్హులైన యాదవులకు 10 అసెంబ్లీ సీట్లు ఇవ్వాలని ఓబీసీ నేషనల్ కోఆర్డినేటర్ కత్తి వెంకట్ స్వామికి మెమోరాండం ఇచ్చి సన్మానం చేశారు. సన్మానం చేసిన యాదవ్ నాయకుల్లో అఖిల భారత యాదవ్ నేషనల్ జనరల్ సెక్రటరీ ఆర్ లక్ష్మణ్ యాదవ్, మహబూబబాద్ ఓబీసీ జిల్లా అధ్యక్షులు వీరన్న యాదవ్, యాదవ విద్యావంతుల వేదిక జనరల్ సెక్రటరీ అచ్యుత యాదవ్ ఉన్నారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :