Friday, 31 July 2026 03:37:01 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

నూతన సంవత్సరంలోనైనా "బీసీ" రిజర్వేషన్లు అమలు అవుతాయా..?

Date : 01 January 2025 09:32 AM Views : 584

సర్కార్ టీవీ న్యూస్ / నల్గొండ జిల్లా : మిర్యాలగూడ టౌన్ : తెలంగాణ రాష్ట్రంలోని రాజకీయ పార్టీలకు ఓటు బ్యాంక్ అవకాశంగా కనిపించే రిజర్వేషన్ల ప్రస్తావన 2025 నూతన సంవత్సరంలోనైనా అమలుకు నోచుకుంటాయా అని తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం ఉమ్మడి నల్లగొండ జిల్లా అధ్యక్షులు పోగుల సైదులు గౌడ్ సందేహం వ్యక్తం చేశారు అన్ని రాజకీయ పార్టీలు ఎన్నికల్లో ఓటు బ్యాంకు గా మాత్రమే బీసీల రిజర్వేషన్ల హామీలు ఇస్తూ వచ్చారు ఇప్పటికీ ఎటువంటి అమలుకు నోచుకోకపోవడం బాధాకరం అన్నారు జనాభా ప్రాతిపదిక నా రిజర్వేషన్ కల్పిస్తామని అధికారంలో ఉన్న పార్టీ ఇప్పటికీ ప్రకటించడం లేదు పది సంవత్సరాలు అధికారంలో ఉన్న ప్రస్తుత ప్రతిపక్ష పార్టీ ఇప్పుడు రిజర్వేషన్ ప్రకటించాలంటూ ఊదరగొట్టడం ఓటు బ్యాంకు రాజకీయంగా కనిపిస్తుంది కేంద్రంలో అధికారంలో ఉండి రాష్ట్రంలో బీసీ ముఖ్యమంత్రిగా ప్రకటించిన పార్టీ ఎన్నికల తర్వాత దాటివేస్తుంది ఈ పరిణామాలు చూస్తూ ఉంటే బీసీ రిజర్వేషన్లు అమలుకు నోచుకుంటాయా లేవా అని సందేహం వ్యక్తం చేశారు ఇప్పటికైనా రిజర్వేషన్లు ప్రకటించకపోతే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలు స్వతంత్రులుగా పోటీ చేసి అన్ని రాజకీయ పార్టీలకు తగిన బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నాయన్నారు ఈ కార్యక్రమంలో తెలంగాణ బిసి సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ సరికొండ రామకృష్ణంరాజు రాష్ట్ర కార్యదర్శి కర్నాటి శివరామకృష్ణ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ గుణగంటి వెంకన్న గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :