సర్కార్ టీవీ న్యూస్ / రంగారెడ్డి జిల్లా : షాద్ నగర్ నియోజకవర్గం ఫరూఖ్ నగర్ మండల పరిధిలోని వెలిజర్ల కాలనీ తండాకు చెందిన ప్రముఖ సామాజిక వేత్త రాత్ల వత్ బాబు నాయక్ (యమ్మి బేకరి) తండ్రి రాత్లవత్ రాంజీ నాయక్ ఆదివారం రోజు రాత్రి గుండెపోటుతో మృతి చెందారు. ఈ సందర్భంగా షాద్ నగర్ ఎమ్మెల్యే అభ్యర్థి విర్లపల్లి శంకర్ రాత్లవత్ బాబు నాయక్ ను పరామర్శించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ సభ్యులు వాడ్యాల నర్సింహా రెడ్డి, ఉప సర్పంచ్ ఈరమోని రాజు, జాంగారి జంగయ్య, జాంగారి రవి, మట్ట వెంకటష్ గౌడ్, సీనియర్ నాయకులు సాకాలి కృష్ణ, తుప్పరి శేఖర్, అనిమి చిన్న శివరాజు గౌడ్, మైనార్టీ నేత అన్వార్, కాటికెల తిరుపతి యాదవ్, కంధురి ముకుంద గౌడ్, కావాలి నర్సింహా కెవిఎం, దాస్య నాయక్, శ్రీను నాయక్, తుప్పరి రమేష్, కావలి బాలనర్సింహ, దిర్షణం వెంకటేష్,దిర్షణం యాదయ్య, మట్ట జంగయ్య, డాక్టర్ మల్లేష్, రఘు నాయక్, దొడల శ్రీనివాస్ యాదవ్, దొడల శ్రీనివాస్ యాదవ్, కావాలి రాములు, మంగలి ప్రవీణ్ జాంగారి యాదయ్య, రాజు, జాంగారి రామయ్య, కావాలి జంగయ్య, తుప్పరి వెంకటయ్య, బాలరాజు, శివ కుమార్, రాజు, కావాలి ఆంజయ్య, దిర్షణం సాయి ముదిరాజ్, జాం గారి గోపాల్, జాంగారి రాజు, కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు..
-----------------------
Admin