Saturday, 13 June 2026 01:57:42 PM
# గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక... # ఉగ్రవాదుల చెరలో భువనగిరి యువకుడు... # ఇది లేడీ కాదు..! కిలాడి..?

కొత్తూరు మున్సిపాలిటీలో కంటి వెలుగు... సందర్శించిన డిప్యూటీ డి ఎం అండ్ హెచ్ ఓ డాక్టర్ ఎస్ జయలక్ష్మి.

Date : 22 June 2023 11:46 PM Views : 552

సర్కార్ టీవీ న్యూస్ / రంగారెడ్డి జిల్లా : షాద్ నగర్ డిప్యూటీ డిఎం అండ్ హెచ్ ఓ డాక్టర్ ఎస్ జయలక్ష్మి, కొత్తూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఏరియాలోని, కొత్తూరు మునిసిపాలిటీ 6 వార్డులో నిర్వహిస్తున్న కంటి వెలుగు ప్రోగ్రాం ను సడన్ విజిట్ చేశారు. మున్సిపాలిటీలోని ఆరవ వార్డు కౌన్సిలర్ వీరమోని హేమ దేవేందర్ తో మాట్లాడుతూ.. కంటి వెలుగు పరీక్షల కోసము మీ వార్డులోని 18 సంవత్సరములు నిండిన ప్రతి ఒక్కరిని క్యాంపు కు పంపించాలని తెలియజేశారు. కంటి వెలుగు క్యాంపు ఈనెల 28వ తారీఖున ముగియ నున్నందువలన, ప్రతి ఒక్కరు కూడా కంటి పరీక్షలు చేసుకొని, వారికి కావలసిన రీడింగ్ గ్లాసెస్ తీసుకోవాల్సిందిగా డాక్టర్ ఎస్ జయలక్ష్మి ల్ తెలియజేశారు. అక్కడికి కంటి పరీక్షలు చేయించుకోవడానికి వచ్చిన పేషెంట్ తో మాట్లాడుతూ.. అందరూ కూడా తొందరపడకుండా, నెమ్మదిగా, వారి యొక్క ప్రాబ్లం చెప్పి, కంటి పరీక్ష చేయించుకుని అద్దాలు తీసుకోవాల్సిందిగా తెలియజేశారు. అలాగే ఎవరికైనా కాట్రాక్ట్ ప్రాబ్లం ఉన్నట్లయితే, వారికి ఆపరేషన్ నిమిత్తము హైదరాబాద్ సరోజినీ దేవి ఆసుపత్రికి పంపిస్తారని తెలియజేశారు. దగ్గర చూపు, దూరపు చూపు ఇబ్బంది ఉన్నవారికి, ప్రిన్సుప్షన్ గ్లాస్సుకు ఆర్డరు ఇస్తారని డాక్టర్ జయలక్ష్మి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కొత్తూరు మున్సిపాలిటీ కౌన్సిలర్ వీరమోని హేమ దేవేందర్, కంటి వెలుగు డాక్టర్ సరిత, ఆప్తమాలజిస్ట్ గోవర్ధన్, కొత్తూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం డాక్టర్ హరి కిషన్, హెల్త్ ఎడ్యుకేటర్ జే శ్రీనివాసులు, హెల్త్ సూపర్వైజర్ రవికుమార్, ఏఎన్ఎం సులోచన, ఆశలు పాల్గొన్నారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :