సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : హుజూర్ నగర్ : నరేంద్ర మోడీ నాయకత్వంలో నీ కార్పొరేటర్లకు అనుకూలంగా కేంద్రంలో బిజెపి ప్రభుత్వం మంద బలంతో బరితెగించి ప్రజా కార్మిక వ్యతిరేక పరిపాలన సాగిస్తున్నది జాతీయ సంపద సహజ వనరులు అయిన ప్రభుత్వ రంగ సంస్థలను కారు చౌకగా స్వదేశీ విదేశీ.కార్పోరేటర్లకు కట్టబెట్టేందుకు సిద్ధంగా ఉందని 9,10 తేదీలలో జరిగే మహాధర్నా ల వాల్ పోస్టర్లు హుజుర్నగర్ సీపీఐ కార్యాలయంలో ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి మేకల శ్రీనివాసరావు ఆవిష్కరించి అనంతరం మాట్లాడుతు డీజిల్ పెట్రోల్ వంటగ్యాసు ఇతర నిత్యవసర వస్తువులు ధరలు పెంచి ప్రజలను నడ్డి విడుస్తున్న బిజెపి ప్రభుత్వానికి గద్దె దించి బుద్ధి చెప్పాలని కార్మికులు అనేక త్యాగాలు రక్త తరుపునతో పోరాడి సాధించుకున్న 44 కార్మిక చట్టాలను నాలుగు లేబరు కోడలుగా మారుస్తూ పార్లమెంటులో చట్టం చేసిందని పార్లమెంట్లో మూడు రైతాంగ వ్యతిరేక చట్టాలను నిరంకుశంగా రద్దు చేస్తే సాగిన కార్మిక కర్షిక ప్రజల ఉద్యమంతో ఆ చట్టాలను ఉపసారి చుకుంది అని అలాగే కార్మికులు కూడాకా ఐక్యపోరాటాల ద్వారామన హక్కులు సాధించుకోవాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాన్ని కొనసాగిస్తుందని కాంట్రాక్టు కార్మికులను ఫర్మెంటు చేస్తామని కెసిఆర్ గతంలో ఇచ్చిన హామీలు ని అమలు చేయకుండా సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును అమలు చేయకుండా కాంట్రాక్టు విధానం ప్రోత్సహిస్తూ కనీస వేతన చట్ట అమలు చేయకుండా కార్మికుల తో ఎట్టి చాకిరి చేయించుకుంటుందని పోరాటాల ధోరణి మన హక్కులను సాధించుకోవాలని అన్నారు.ఈకార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షులు జడ శ్రీనివాస్, ఏఐటీయూసీ జిల్లా సహాయ కార్యదర్శి డి సుధాకర్ రెడ్డి,భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు జెట్టి ప్రసాద్, హుజూర్ నగర్ ఏఐటీయూసీ మండల అధ్యక్షులు ఇంగిరాల వెంకటేశ్వర్లు,సీపీఐ జిల్లా నాయకులు ఎల్లావుల రమేష్,నాయకులు జి వెంకన్న,కె లక్ష్మయ్య,డి సత్యానందం,పాపారావు, సి హెచ్ వెంకటేశ్వర్లు మరియు తదితరులు పాల్గొన్నారు.
-----------------------
Admin