Thursday, 30 July 2026 12:36:53 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

మిర్యాలగూడ గాంధీనగర్ యువతను అభినందించిన పద్మశ్రీ వనజీవి రామయ్య...

Date : 09 December 2024 01:19 AM Views : 538

సర్కార్ టీవీ న్యూస్ / నల్గొండ జిల్లా : మిర్యాలగూడ : గాంధీనగర్ యువతను అభినందించిన పద్మశ్రీ వనజీవి రామయ్య... పద్మశ్రీ దరిపల్లి రామయ్య గారి స్ఫూర్తితో మూడు లక్షల విత్తనాలు సేకరించిన మిర్యాలగూడ గాంధీనగర్ యువత ను మిర్యాలగూడ నుండి ఖమ్మం వెళ్లి దరిపల్లి. రామయ్య జనమ్మ గారి దంపతులకు శాలువతో సన్మానం చేసి మొక్కను ఇవ్వడం జరిగింది. వనజీవి రామయ్య గారు మాట్లాడుతూ. ప్రతి ఒక్కరూ యువత పర్యావరణం కోసం, మొక్కలు నాటాలని, ప్రకృతిని కాపాడాలని, తను కూడా చిన్నతనం నుంచి మొక్కలు నాటడం విత్తనాలు సేకరించడం చేశానని, వివిధ ఔషధ మొక్కల గురించి, తెలియజేసి ఎక్కువ వేప,గానుగ,మర్రి,రాగి, పొగడ, నెరడు,చింత,వివిధ, మొక్కలు నాటాలని తెలియజేశారు. ప్రభుత్వానికి ఆదాయాన్నిచ్చే మొక్కలు టేకు, ఎర్రచందనం, అశ్వగంధ, వివిధ మొక్కలు కూడా నాటాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అవిరెండ్ల సందీప్ కుమార్, దైద .శ్రీనివాస్, దైద.కిరణ్, షేక్. రూహిద్,కందికంటి .విష్ణు , దైద. సాయినాథ్, కందికంటి .రాజశేఖర్, ఉబ్బపల్లి .పవన్, కందిగంటి. సైదులు, దైద.పవన్, కొత్తపల్లి మనీ. దేశం కోసం. ప్రకాష్, ఉపాధ్యాయుడు WEO. ఫౌండర్ షేక్ మహమ్మద్ పాషా, శ్రీరంగం సంపత్ గారు. పాల్గొన్నారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :