Saturday, 13 June 2026 11:35:37 AM
# గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక... # ఉగ్రవాదుల చెరలో భువనగిరి యువకుడు... # ఇది లేడీ కాదు..! కిలాడి..?

నాయకులకు, కార్యకర్తలకు పోలీస్ వారి హెచ్చరిక...

Date : 03 December 2023 10:52 AM Views : 330

సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : అశ్వరావుపేట పరిధిలో ప్రజలందరూ కలిసిమెలిసి ఉండాలని ఎలక్షన్లలో గెలుపు ఓటములు సహజమని అందరూ కూడా కౌంటింగ్ తర్వాత ఎప్పటిలాగానే కలిసిమెలిసి ఉండాలని ఎటువంటి గొడవలు పడవద్దని డాక్టర్ ఎస్పీ వినీత్ జి మరియు డిఎస్పి అబ్దుల్ రెహమాన్ తెలియజేస్తూ ప్రతి ఒక్కరూ కూడా ఈ క్రింది నియమ నిబంధనలను పాటించాలని సూచించారు. ఎన్నికల కౌంటింగ్ అనంతరం ఎవరు కూడా హింసాత్మకమైన చర్యలకు పాల్పడకూడదు. ఎన్నికల కౌంటింగ్ అయిపోయిన తర్వాత గెలుపొందిన పార్టీకి చెందినవారు ఎటువంటి ర్యాలీలు, ఊరేగింపులు విజయోత్సవాలు వంటివి చేయరాదు... బానసంచాలు, టపాకాయలు కాల్చకూడదు, మరియు DJ లు లౌడ్ స్పీకర్స్ పెట్టకూడదు. సోషల్ మీడియాలో ఎటువంటి రెచ్చగొట్టే ప్రసంగాలను కానీ మరియు ఇతర రాజకీయ పార్టీ వ్యక్తులను కించపరిచే విధంగా పోస్టులు పెట్టరాదు... నలుగురు కన్నా ఎక్కువ వ్యక్తులు గుమి కూడి ఉండరాదు 144 సెక్షన్ అమలులో ఉన్నది... అభ్యర్థుల గెలుపు / ఓటమి గురించి ఎవరైనా బెట్టింగ్ నిర్వహించే వారిపై కేసులు నమోదు చేయబడును. పోలీస్ హెల్ప్ కోసం డయల్ 100 కి కాల్ చేయగలరు అని ఆదేశాలు జారీ చేశారు ఈ ఆదేశాలను అతిక్రమిస్తే కఠినమైన చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది అని తెలియజేస్తూ హెచ్చరించారు....

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :