Friday, 31 July 2026 09:54:35 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

దళిత, గిరిజనులకు జరిగిన అన్యాయాన్ని ప్రశ్నిస్తాం... చేవెళ్లలో కాంగ్రెస్ ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్ సభకు పెద్ద ఎత్తున తరలిరండి

Date : 26 August 2023 09:29 AM Views : 388

సర్కార్ టీవీ న్యూస్ / రంగారెడ్డి జిల్లా : షాద్ నగర్ : దళిత గిరిజనులకు తెలంగాణ రాష్ట్రంలో జరిగిన అన్యాయాలను అక్రమాలను ప్రశ్నించేందుకు కాంగ్రెస్ పార్టీ సిద్ధమైందని అదేవిధంగా వారి సంక్షేమం కోసం డిక్లరేషన్ ప్రకటించబోతున్నామని తెలంగాణ కాంగ్రెస్ షాద్ నగర్ గిరిజన విభాగం రాష్ట్ర కోఆర్డినేటర్ పి. రఘు పేర్కొన్నారు. రేపు 26వ తేదీ సాయంత్రం 4 గంటలకు చేవెళ్ల ప్రజా గర్జన సభ నిర్వహిస్తామని తెలిపారు. ఈ సభకు ముఖ్య అతిథిగా ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే హాజరవుతారని వివరించారు. ఈ బహిరంగ సభలో ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్​ను ఖర్గే విడుదల చేస్తారని రఘు చేశారు. శుక్రవారం మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో ఆయన కోరుకుంటూ తెలంగాణ ప్రభుత్వం ఎస్సీ ఎస్టీలను నమ్మించి వంచిందని అన్నారు దళితున్ని సీఎం చేస్తామని చేయలేదని దళిత గిరిజనులకు మూడు ఎకరాల భూమి ఇస్తామని ఇవ్వలేదని మండిపడ్డారు. అదేవిధంగా ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ కమిటీ కమిషన్ ఎందుకు వేయలేదని ప్రశ్నించారు నిధులు వృధా అవుతున్న ఇతర కార్యక్రమాలకు వాడుకుంటున్న అడిగే దిక్కే లేకుండా పోయిందని అన్నారు. విద్య ఉద్యోగ రాజకీయ ఆర్థిక రంగాల్లో ఎస్సీ ఎస్టీలు ఎన్నో రకాలుగా అన్యాయాలకు గురయ్యారని ఈ సందర్భంగా చెప్పారు. కాంగ్రెస్ పార్టీ ఎస్సీ ఎస్టీలకు ఇచ్చే డిక్లరేషన్ ఊరట కల్పిస్తుందని అన్నారు. చేవెళ్ల సభకు పెద్ద ఎత్తున ఎస్సీ ఎస్టీ ప్రజలు తరలిరావాలని ఈ సందర్భంగా

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :