Thursday, 30 July 2026 11:53:02 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

ఖైరుల్ మోమినీన్ ట్రస్ట్ ఆధ్వర్యంలో 13వ తేది ఆదివారం రక్తదానం జయప్రదం చేయండి...

Date : 12 August 2023 12:16 AM Views : 627

సర్కార్ టీవీ న్యూస్ / రంగారెడ్డి జిల్లా : షాద్ నగర్ పట్టణంలో ఈడెన్ ప్లాజా ఫంక్షన్ హాలులో ఏర్పాటు చేస్తున్న రక్తదానం శిబిరాన్ని విజయవంతం చేయండి. తలసేమియా బాధితులకు రక్తదానం చేయడం ప్రాణదానం చేసినంత పుణ్యం లభిస్తుంది. రక్తదానం చేయడం ద్వారా ఎంతో మంది అభాగ్యులకు, పేదలకు సహాయం చేసి అవుతామని అన్నారు. ఖైరుల్ మోమినీన్ ట్రస్ట్ సభ్యులు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ... ఈ నెల 13 వ తేది ఆదివారం రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పట్టణం లోని ఇడెన్ ప్లాజా ఫంక్షన్ హాల్ లో పెద్దఎత్తున రక్తదాన శిబిరం ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్కరు పాల్గొని రక్తదానం చేసి తలసేమియా బాధితులను ఆదుకోవాలని అన్నారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :