సర్కార్ టీవీ న్యూస్ / సిద్దిపేట జిల్లా : గజ్వేల్ తెలంగాణ యూత్ వింగ్ & AZ ఫౌండేషన్ అధ్యక్షుడు జుబేర్ పాషా ఆధ్వర్యంలో కనివినియెరుగని రీతిలో సాగిన కబడ్డీ క్రీడా పోటీలలో ప్రథమ స్థానంలో బాలురు 1గజ్వేల్ .....2నెంటూర్ బాలికల జట్టులో 1 రంగారెడ్డి ....2హైదరాబాద్ జట్లు విజయం సాధించారు. మొదటి స్థానంలో నిలిచిన జట్టుకు 20,000రెండవ స్థానంలో 10,000, మూడవ స్థానంలో 5,000 నగదు పురస్కారాన్ని , బహుమతులు అందజేశారు. ముఖ్య అతిధులుగా ఎఫ్డిసి చైర్మన్ ప్రతాప్ రెడ్డి మున్సిపల్ చైర్మన్ Nc.రాజమౌళి గుప్తా, గజ్వేల్ ఏసిపి రమేష్, మర్కుక్ కరుణాకర్ రెడ్డి, కౌన్సిలర్స్ గోపాల్ రెడ్డి,బాలమణి శ్రీనివాస్, బొగ్గుల చందు, రోటరీ క్లబ్ అధ్యక్షుడు మధు , FFU అధ్యక్షుడు నేతి సంతోష్ గుప్త, డైరెక్టర్స్ మతిన్, ప్రవీణ్, అల్ మదత్ అధ్యక్షుడు అజార్, వార్డ్ ప్రెసిడెంట్లు, నాయకులు, క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు.
-----------------------
Admin