సర్కార్ టీవీ న్యూస్ / కామారెడ్డి జిల్లా : కామారెడ్డి జిల్లా ప్రతినిధి రజనీకాంత్ : కామారెడ్డి లో సామగ్రహా శిక్ష ఉద్యోగుల సమ్మె 23వ రోజుకు చేరుకున్నది ఉద్యోగులు మున్సిపల్ ఆఫీసు నుంచి ఇందిరాగాంధీ చౌక్ వరకు రియల్ నిర్వహించారు అనంతరం మాజీ భారత ప్రధాని ఇందిరాగాంధీ విగ్రహానికి వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా అక్కడ మానవహారం నిర్వహించారు తమ డిమాండ్ ను పరిష్కారం సిఎం రేవంత్ రెడ్డికి తెలపాలని ఈ నిరసనను చేపడుతున్నట్టు వారు తెలిపారు అలాగే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మా యొక్క విన్నపం అయ్యా మేము పగలనకా ఎండ నక చలి అనగా ఆపది సంపది ఇవన్నీ ఏమి లెక్క చేయకుండా మేము గత 23 రోజులుగా నిరవధిక సమ్మె కొనసాగిస్తూ న్నాము ఇకనైనా ప్రభుత్వం స్పందించి చర్చించాలని కోరుచున్నాము...
-----------------------
Admin