సర్కార్ టీవీ న్యూస్ / శ్రీ సత్యసాయి జిల్లా : ఓబుల దేవర చెరువు మండలం, కొండకమర్ల గ్రామపంచాయతీలో మాజీ మంత్రి డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డి పర్యటన... ఓబుల దేవర చెరువు మండలం కొండకమర్లలో మాజీ మంత్రి డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డి " ఇదేం కర్మ ఈ రాష్ట్రానికి" కార్యక్రమంలో భాగంగా శేషయ్యగారిపల్లి, శేషయ్య గారి పల్లి తాండ,ఎస్ కొత్తపల్లి గ్రామాలలోకార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ షఫీ అహ్మద్, మాజీ ఎంపీటీసీ రాజారెడ్డి,కీరే నాయక్, జిల్లా ఎస్సీ సెల్ ప్రధాన కార్యదర్శి రామాంజనేయులు, పార్లమెంట్ తెలుగు రైతు మీడియా కోఆర్డినేటర్ జాకీర్ అహ్మద్,మండల పార్టీ కన్వీనర్ జయ చంద్ర, మండల ప్రధానకార్యదర్శి పిట్ల సుధాకర్,రాష్ట్ర బీసీ సెల్ నాయకులు అంజినప్ప, డబ్బు ర వారి పల్లి కరుణాకర్ రెడ్డి ,చంద్రశేఖర్ రెడ్డి, పార్లమెంటు తెలుగు యువత కార్యదర్శి జై చంద్రారెడ్డి, నియోజకవర్గ ఎస్సీ సెల్ ప్రధాన కార్యదర్శి ఎస్ గంగాద్రి, టిడిపి బీసీ సెల్ కార్యదర్శి జరిపిటి అంజనప్ప,మండల తెలుగు యువత అధ్యక్షుడు కొండే ఈశ్వరయ్య,గ్రామ కమిటీ అధ్యక్షుడు శంకర, నియోజకవర్గ మైనార్టీ సెల్ కార్యదర్శిఇర్షాద్,మండల మైనార్టీ సెల్ కార్యదర్శి శేమున్,ఇమ్రాన్,కిరణ్ కుమార్,బడిసం నరసింహులు, దారా శ్రీనివాసులు, బడిశం రవీంద్ర, బడిసం అశోక్,పి. కుల్లాయప్ప,తదితరులు పాల్గొన్నారు.
-----------------------
Admin