సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : ఈనెల 23వ తేదీ సోమవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో నిర్వహించనున్న ప్రజావాణి కార్యక్రమం (గ్రీవెన్స్ డే) నూతన సమీకృత జిల్లా కార్యాలయం లో నిర్వహించనున్నట్లు డిఆర్ఓ అశోక్ చక్రవర్తి తెలిపారు. ప్రజలు వారి సమస్యలను ఫిర్యాదుకు సంబంధించిన వివరాలు లిఖితపూర్వకంగా అందజేయాలని ఆయన అన్నారు. ఉదయం 10:30 గంటలకు ప్రజావాణి కార్యక్రమం ప్రారంభమవుతుందని అన్ని శాఖల జిల్లా అధికారులు సకాలంలో హాజరుకావాలనీ ఆయన సూచించారు....
-----------------------
Admin