సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : కోదాడ శాసనసభ్యురాలు ఉత్తమ్ పద్మావతి రెడ్డి ఆదేశాల మేరకు కోదాడ మండల ఎంపీటీసీలు జడ్పిటిసి ఎన్నికల కొరకు కోదాడ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తూమాటి వరప్రసాద్ రెడ్డి అధ్యక్షతన కోదాడ మండల సమన్వయ కమిటీ సభ్యులు వరప్రసాద్ రెడ్డి నివాసంలో సమావేశం ఏర్పాటు చేయటం జరిగినది ఇట్టి సమావేశంలో ఈ నెల 9 10 తారీకులలో అన్ని గ్రామాలలో గ్రామ కమిటీలు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కలిసి సమావేశాలు ఏర్పాటు చేసుకోవాలని ఈ సమావేశాలలో ఎంపిటిసి అభ్యర్థిని ఎన్నుకొని సమన్వయ కమిటీ సభ్యులకు అభ్యర్థి పేరును ఇవ్వాలని సమన్వయ కమిటీ సభ్యులు నిర్ణయం తీసుకున్నారు ఈ సమావేశంలో కోదాడ మండలం కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు ఇర్ల సీతారాం రెడ్డి సమన్వయ కమిటీ సభ్యులు మందలపు శేషు నంబూరి సూర్యం అమర్నాయిని వెంకటేశ్వరరావు కొత్త గురవయ్య లిక్కి వెంకటయ్య భాష బోయిన భాస్కర రావు గద్దల వెంకటేశ్వర్లు గుగులోతు రాములు తదితరులు పాల్గొన్నారు....
-----------------------
Admin