సర్కార్ టీవీ న్యూస్ / నాగర్కర్నూల్ జిల్లా : కల్వకుర్తి మండలం రఘుపతిపేట గ్రామానికి చెందిన వడ్డేమాన్ బాలస్వామి అనారోగ్యంతో మృతి చెందడం జరిగింది బాలస్వామి కుటుంబానికి ఐక్యత ఫౌండేషన్ చైర్మన్ సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి 5000/- రూపాయలు ఆర్థిక సహాయం కుటుంబ సభ్యులకు అందజేశారు, ఐక్యత ఫౌండేషన్ ఆధ్వర్యంలో గతంలో అనేక సేవా కార్యక్రమాలు చేపట్టామని సభ్యులు తెలిపారు ఈ కార్యక్రమంలో రఘుపతిపేట్ సర్పంచ్ రేణుక బాలస్వామి, ఉప సర్పంచ్ నాగరాజు వార్డు సభ్యులు ప్రభాకర్, భీమయ్య, ఈశ్వరయ్య, మహమ్మద్, గోపాల్, ఐక్యత ఫౌండేషన్ సభ్యులు శ్రీపతి రాజు, ఆవా గణేష్, శేఖర్, శీను నాయక్ తదితరులు గ్రామ సభ్యులు పాల్గొన్నారు...
-----------------------
Admin