Friday, 31 July 2026 05:41:27 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

కొండకమర్లలో జనసేన పార్టీ కార్యాలయం ప్రారంభించిన చిలకం మధుసూదన్ రెడ్డి...

Date : 19 February 2023 02:09 AM Views : 572

సర్కార్ టీవీ న్యూస్ / శ్రీ సత్యసాయి జిల్లా : ఓబుల దేవర చెరువు మండలం కొండకమర్లలో జనసేన పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథులుగా పాల్గొన్న జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన్ రెడ్డి . ఈ సందర్బంగా మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ కార్యకర్తల కోసం ప్రతిష్టత్మాకంగా చేపట్టిన క్రియా శీలక సభ్యత్వం ప్రతి ఒక్కరూ చేయించుకోవాలని పిలుపునిచ్చారు. సభ్యత్వం వలన ఐదు లక్షల రూపాయల ఇన్సూరెన్స్ పార్టీ ఇవ్వడం జరుగుతుందని తెలపారు. అనంతరం జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన్ రెడ్డి ఆధ్వర్యంలో జనసేన పార్టీ లో చేరిన లాయర్ ప్రవీణ్,జనసేన పార్టీ సిద్ధాంతాలు పవన్ కళ్యాణ్ పోరాటాలు రైతులకు చేస్తున్న కార్యక్రమాలు చూసి పార్టీలో చేరుతున్నట్లు చెప్పారు ఈ కార్యక్రమం లో జిల్లా ప్రధాన కార్యదర్శి పత్తి చంద్రశేఖర్, ఉపాధ్యక్షులు ఈశ్వర్, కార్యదర్శులు ధనుంజయ, ఓడీసీ మండల అధ్యక్షులు మేకల ఈశ్వర్, కొండబోయన సతీష్, అల్లాడి జయరాం, పూల శివప్రసాద్, మహేష్, పెద్దన్న, నరేంద్ర, చక్రపాణి, శంకర్, సద్దాం, ఉపేంద్ర, శ్రీనివాసులు జనసైనికులు పాల్గొన్నారు...

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :