Friday, 31 July 2026 05:53:34 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

షాద్ నగర్ పట్టణంలో ఘనంగా రక్త సంబంధం...

Date : 01 September 2023 07:01 AM Views : 201

సర్కార్ టీవీ న్యూస్ / రంగారెడ్డి జిల్లా : షాద్ నగర్ : అన్న ఆదరణే చెల్లికి మనో ధైర్యం.. ఈ జగత్తులో బంధానికి మూలమే రక్త సంబంధం.. అదే అన్నా చెల్లెల అనుబంధం. అన్న వస్తున్నాడంటే సంబురం. చెల్లి అడుగు పెట్టిందంటే వేడుక. చేతినిండా రాఖీలు, నోటినిండా మిఠాయిలు, గుండెనిండా అనురాగాలు, దోసిళ్లనిండా కానుకలు.. జీవితానికి ఇంతకుమించి సంతృప్తి ఏం కావాలి..? భారతీయ జనతా పార్టీ జాతీయ కౌన్సిల్ సభ్యులు మహబూబ్ నగర్ మాజీ ఎంపీ ఏపీ జితేందర్ రెడ్డి ఇంట రాఖీ పూర్ణిమ పండగ శోభ సంతరించుకుంది. ఏపీ జితేందర్ రెడ్డి ఆయన తమ్ముడు ఏపీ నరేందర్ రెడ్డిల సోదరీమణులు జయప్రద, జయశ్రీ, ప్రేమ, లలితలు వారికి రాఖీ కట్టి సోదర ప్రేమను చాటుకున్నారు. అదేవిధంగా జితేందర్ రెడ్డి తనయులు రాష్ట్ర బిజెపి రాష్ట్ర యువనాయకులు ఏపీ మిథున్ రెడ్డి, సంజయ్ రెడ్డి, గౌరవ్ రెడ్డి, లకు వారి సోదరీమణులు స్వాతి రెడ్డి, హిమబిందులు రాఖీలు కట్టారు. ప్రత్యేక జరిగే రాఖీ పండుగ సందర్భంగా అన్న చెల్లెలు అక్క తమ్ముళ్ల మధ్య రాఖీ బంధల పర్వదినం ఎంతో గొప్పగా జరుపుకుంటామని యువ నాయకులు రెడ్డి ఈ సందర్భంగా తెలిపారు. సోదర సోదరీమణుల మధ్య వాత్సల్యంతో రాఖీ పండుగ గొప్పగా జరుపుకోవాలని ఏపీ మిథున్ రెడ్డి మీడియా ద్వారా ప్రజలను కోరారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :