Saturday, 13 June 2026 02:04:57 PM
# గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక... # ఉగ్రవాదుల చెరలో భువనగిరి యువకుడు... # ఇది లేడీ కాదు..! కిలాడి..?

ఇరవండి గ్రామస్తుడు బలన్మరణం...

Date : 03 March 2023 03:03 AM Views : 421

సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : బూర్గంపాడు మండలం ఇరవైండి గ్రామానికి చెందిన శ్రీకాంత్ రెడ్డి హైదరాబాదులో యూపీవీసీ కాంట్రాక్టర్ గా చేస్తున్నాడు. భార్యతో కలిసి మల్లంపేటలో నివాసం ఉంటున్నాడు. ఫిబ్రవరి 27న ఇంటి నుంచి బయటకు వెళ్లిన శ్రీకాంత్ రెడ్డి తిరిగి రాలేదు. అదే రోజు 8 గంటల 40 నిమిషాలకు తన తండ్రి నాగిరెడ్డి తో మాట్లాడారు. అనంతరం అతడి ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది కుటుంబ సభ్యులు అతడి కోసం గాలిస్తుండగా ఖత్వ చెరువులో మృతదేహం గుర్తించినా స్థానికులు పోలీసు వాళ్లకి సమాచారం ఇవ్వగా ఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని బయటకి తీశారు శ్రీకాంత్ రెడ్డి బలస్కారానికి పాల్పడి ఉంటాడని ప్రాథమికంగా భావిస్తున్నారు మృతుడు తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు...

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :