సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : హుజూర్ నగర్ : ప్రస్తుతం మండుతున్న ఎండల నేపథ్యంలో వేసవితాపం నుంచి ఉపశమనం కలిగించడానికి ఉస్మానియా మస్జీద్ యూత్ ఆధ్వర్యంలో ఉస్మానియా మస్జీద్ ఆవరణలోనూ మరియు పాత బస్ స్టాండ్ వద్ద మజ్జిగ పంపిణీ కార్యక్రమం నిర్వహించారు.పట్టణ ముస్లీం యూత్ ఆధ్వర్యంలో సుమారు 500 మందికి పైగా మజ్జిగ పంపిణీ చేయతలపెట్టడం అభినందనీయమని పలువురు ముస్లిం సోదరులు తెలిపారు ఈ కార్యక్రమానికి సహాయ సహకారాలు అందిస్తున్న వారిపై అల్లాహ్ దీవెనలు ఉండాలని వారు కోరుకున్నారు ఈ కార్యక్రమంలో షేక్ జానీ పాషా, షేక్ రసూల్, షేక్ అలీ,డ్రైవర్ ముస్తఫా,షేక్ ఇబ్రహీం,యం.డి యాసిన్ బాబా, మన్నాన్, ఇమ్రాన్, జాకీర్ హుస్సేన్, జేసీబీ ఇమ్రాన్,ఏజాజ్ తదితరులు పాల్గొన్నారు...
-----------------------
Admin