సర్కార్ టీవీ న్యూస్ / హనుమకొండ జిల్లా : హనుమకొండ పశ్చిమ నియోజకవర్గం కాజీపేట పట్టణం 47వ డివిజన్లో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మాదాసి రవి గారి తండ్రి మాదాసి బిక్షపతి గారు మరణించగా వారి భౌతిక కాయానికి పూలమాలవేసి నివాళులర్పించి వారి కుటుంబానికి ప్రగడ సానుభూతి తెలియజేస్తున్న మాజీ డిసిసిబి చైర్మన్ శ్రీ జంగా రాఘవరెడ్డి గారు...... ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ సయ్యద్ విజయశ్రీ రజాలి కాసర్ల నాగేష్ సత్యవరం మధుకర్ తదితరులు పాల్గొన్నారు...
-----------------------
Admin