సర్కార్ టీవీ న్యూస్ / శ్రీ సత్యసాయి జిల్లా : ఓబులదేవర చెరువు మండల టీకుంట్లపల్లి లో పుట్టపర్తి అసెంబ్లీ నియోజకవర్గం ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి ఆదేశాల మేరకు మా నమ్మకం నువ్వే జగన్ కార్యక్రమం వైయస్సార్ కార్యకర్తలు తో కలిసి నిర్వహించారు. మా నమ్మకం నువ్వే జగన్ కార్యక్రమంలో భాగంలో oసచివాలయ కన్వీనర్లు వై. చంద్ర మౌళి, సర్పంచ్, వై. శ్రీదేవి, మాజి ఎంపీటీసీ టీ. ప్రభాకర్ నాయుడు,వాలంటీర్లు వైఎస్సార్సీపీ నాయకులు ప్రతి ఇంటికి వెళ్లి బుక్ లెట్, జగన్ స్టిక్కర్లను ఇళ్ల కు అంటించిన సచివాలయ కన్వీనర్, వైఎస్సార్సీపీ కార్యకర్తలు,.గృహ సారధులుతో కలసి ఇంటింటికి వెళ్లి వారికి జగనన్న పాలనలో అందుతున్న సంక్షేమ పథకాల గురించి వివరిస్తూ, గత చంద్రబాబు పాలనకు జగనన్న పాలనకు తేడాను వివరించి, జగనన్న చేసిన అభివృద్ధి కార్యక్రమాలు వారికి తెలిపి, వారి యోగక్షేమాలు తెలుసుకొని ప్రతి ఇంటి దగ్గర పది నిమిషాలు గడిపి వారి దగ్గర నుంచి 8296082960 మిస్సేడ్ కాల్ ఇప్పించారు. ఈ కార్యక్రమంలో డీలర్ మధుసూదన నాయుడు, పెద్ద రంగప్ప , సోషల్ మీడియా కో కన్వీనర్ అగ్గి నరసింహ, మనోహర్, కిష్టప్ప, రాము, సుబ్బరామయ్య, వైయస్సార్ కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు ...
-----------------------
Admin