సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : హుజూర్ నగర్ లో టౌన్ హాల్ నందు జర్నలిస్టులు సమావేశమై టీ ఎస్ జే ఏ రాష్ట్ర అధ్యక్షులు కందుకూరి యాదగిరి జిల్లా అధ్యక్షులు ఆదేశాను సారం హుజూర్ నగర్ నియోజకవర్గ నూతన కమిటీ ని ఎన్నుకున్నారు.ఈ సమావేశంలో హుజూర్ నగర్ నియోజకవర్గ అధ్యక్షులు గా చిలక సైదయ్య ని ఏకగ్రీవంగా కమిటీ సభ్యులందరూ ఎన్నుకున్నారు .ఈ సందర్భంగా అధ్యక్షుడు చిలక సైదయ్య మాట్లాడుతూ తనని ఎన్నుకోవడం పట్ల కమిటీ సభ్యులకు పేరు పేరు నా ధన్యవాదాలు తెలియజేస్తూ తనను నమ్మి అధ్యక్ష బాధ్యత అప్పజెప్పి నందుకు ఆ పదవికి న్యాయం చేస్తానని జర్నలిస్టులకు ఏ కష్టం వచ్చినా తాను ముందు ఉంటారని అన్నారు ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షులు 1.మాతంగి రవి, 2.చేపూరి నరసింహ చారి ఉపాధ్యక్షులుగా పెందుర్తి సతీష్ ,కార్యదర్శిగా బండి నాగేశ్వరరావు ,సహాయ కార్యదర్శి దాసరి సతీష్, కోశాధికారి తాళ్ల ప్రసాద్, ప్రచార కార్యదర్శి అల్వాల రవికుమార్ ,కార్యవర్గ సభ్యులుగా కల్వకుంట్ల సైదులు ,మద్దుల నాగేశ్వరరావు గోబి రాము ,పిడమర్తి గురవయ్య ,శివ లను ఎన్నుకున్నారు.
-----------------------
Admin