సర్కార్ టీవీ న్యూస్ / కామారెడ్డి జిల్లా : సర్కార్ టీవీ కామారెడ్డి ప్రతినిధి రజనీకాంత్ : కామారెడ్డి జిల్లా గాంధారి మండలం.. అడవిలోకి తీసుకెళ్లి మహిళపై దాడి చేసి చంపిన ఘటన సోమవారం గాంధారిలో చోటు చేసుకుంది si. ఆంజనేయులు తెలిపిన వివరాల ప్రకారం చందాపూర్ తండకు చెందిన ఫిరాజి అనే వ్యక్తి హైదరాబాదులో భిక్షాటన చేసుకుంటూ జీవిస్తున్నాడు అక్కడే బిక్షాట్న చేస్తున్న అమీనా బేగం తన నాలుగేళ్ల కొడుకును అమ్మేసిందనే అనుమానముతో ఆమెను హైదరాబాదు నుంచి తాండ ప్రాంత అడవికి తీసుకువచ్చాడు అక్కడ ఆమెపై దాడి చేసి గాయపరిచాడు అనంతరం భయంతో ఆసుపత్రికి తరలించగా ఆమె మృతి చెందిందని వైద్యులు తెలిపారు ఈ మేరకు ఎస్సై ఆంజనేయులు కేసు నమోదు చేసినట్టు తెలిపారు
-----------------------
Reporter