Thursday, 30 July 2026 10:34:21 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

జోడో యాత్ర జయప్రదం చేయండి...

Date : 30 October 2022 11:32 PM Views : 575

సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : టీపీసీసీ సభ్యులు ఎడవల్లి కృష్ణ నాయకత్వంలో కొత్తగూడెం నియోజవర్గం నుండి భారీ జన సమీకరణతో వెళతాం:సీనియర్ కాంగ్రెస్ నాయకులు రాయల శాంతయ్య, కొత్తగూడెం నియోజకవర్గం బస్టాండ్ సెంటర్ రైటర్ బస్తీలో గల జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో సీనియర్ కాంగ్రెస్ నాయకులు రాయల శాంతయ్య మాట్లాడుతూ రాహుల్ గాంధీ చేపట్టిన మహోతరమైన జోడో యాత్రకి మద్దతుగా కొత్తగూడెం నియోజకవర్గం నుండి టీపీసీసీ సభ్యులు ఎడవల్లి కృష్ణ నాయకత్వంలో భారీ జన సమికరణతో జోడో యాత్రలో పాల్గొనడం జరుగుతుందని 20 కార్లు, 10 బస్సులతో 01.11.2022 తేదీ బాలానగర్ లో పాల్గొనడం జరుగుతుందని కాంగ్రెస్ నాయకులు,కార్యకర్తలు, అభిమానులు,ఉద్యోగ,నిరుద్యోగ ఉపాధ్యాయు ,బడుగు బలహీన వర్గ సంఘాలు పాల్గొని విజయవంతం చేయాలని కోరుతున్నామని సీనియర్ కాంగ్రెస్ నాయకులు రాయల శాంతయ్య తెలిపారు. ఈ కార్యక్రమములో:కొత్తగూడెం పట్టణ అధ్యక్షులు బొమ్మిడి మల్లికార్జున్, చుంచుపల్లి మండల అధ్యక్షులు అంథొటి పాల్, బీసీ సెల్ పట్టణ అధ్యక్షులు పల్లపు వెంకటేశ్వర్లు,లీగల్ సెల్ నాయకులు అరకల కరుణాకర్,సీనియర్ కాంగ్రెస్ నాయకులు ఏ.బి చారి,నాగేశ్వరరావు, భూక్య శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: