సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : మణుగూరు పట్టణ చుట్టుప్రక్కల ప్రాంతాలలో పెరుగుతున్న జనాభా దృష్ట్యా అత్యాధునిక హంగులతో-సరిక్రొత్త రుచులతో "నూతన హోటల్ ద్వారకా" ని ప్రొప్రైటర్ వందనపు వాసు గారి నేతృత్వంలో ప్రముఖుల సమన్వయంతో అట్టహాసంగా ప్రారంభించడం జరిగింది.. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి-ద్వారకా హోటల్ యాజమాన్యం వారి ఆహ్వానమేరకు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ యువనేత బట్టా విజయ్ గాంధీ హాజరవడం జరిగింది... ఈ కార్యక్రమంలో... మణుగూరు మండల కాంగ్రెస్ పార్టీ యువజన నాయకులు జానపాటి.వేణు,MD.షకీల్ ముర్రం.రాంబాబు,సాయి,వర్సాప్రకాష్,ద్వారకా హోటల్ యాజమాన్యం-కుటుంబ సభ్యులు-స్థానిక ప్రజాప్రతినిధులు-మణుగూరు పట్టణ ప్రముఖులు-ప్రజలు-విజయ్ గాంధీ అనుచరులు తదితరులు పాల్గొన్నారు...
-----------------------
Admin