సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : హుజూర్ నగర్ నియోజకవర్గ పరిధిలోని చింతల పాలెం మండలం దొండపాడు గ్రామంలోనీ జగన్నాథ స్వామి 12 వ వార్షకోత్సవం సందర్భంగా హుజూర్ నగర్ నియోజకవర్గం ఓజో ఫౌండేషన్ వ్యవస్థాపకులు పిల్లుట్ల రఘు హాజరై పలు పూజ కార్య క్రమలలో పాల్గొని మహా అన్నదానం కార్య క్రమం ప్రారంభించడం జరిగింది. దాదాపు 3,000 మందికి పైగా అన్న ప్రసాదం భక్తులందరికీ అందించి ప్రజల ఆశీస్సుల తీసుకోవడం జరిగింది. అనంతరం రఘు మాట్లాడుతూ ప్రతి గ్రామంకి అండగా నిలుస్తానని దొండపాడు గ్రామనికి గంగమ్మ తల్లి జాతర కి 1,00,000 రూపాయలు , నాగామయ్య దేవాలయము కి ఆర్థిక సహాయం చేశాం,చర్చ్ కి పెయింటింగ్ అందిచం , పీర్ల పండుగకు సహకారం అందించాం అని అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేశామని నిరుపేద కుటుంబలకు ఆర్థిక సాయం అందించం అని విద్యార్థుల కోచింగ్ సెంటర్ ఏర్పాటు చేశాం అని చెప్పడం జరిగింది ఒక్క అవకాశం ఇచ్చి చూడండి పార్టీలకతీతంగా కులమతాలకు అతీతంగా పరిపాలన చేసి ప్రజలందరికీ అందుబాటులో ఉంటూ ప్రతి ఒక్కరికి అండగా ఉంటాన్నని మీ ఆరోగ్యం బాధ్యత నాదే నని చెప్పడం జరిగింది ఈ కార్య క్రమంలో ఫౌండేషన్ ఇంఛార్జి కుక్కల వెంకన్న, శివా రెడ్డి,గ్రామం పెద్దలు గుడి కమిటి సభ్యులు ఓజో ఫౌండేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు
-----------------------
Admin