సర్కార్ టీవీ న్యూస్ / నిజామాబాద్ జిల్లా : ఆర్మూర్ పట్టణంలో పెద్ద బజార్ ఒకటవ తర్ప ముదిరాజ్ సంఘం కుల సభ్యులు ఈరోజు ఆదివారం ఒకటవ తర్ప సభ్యులు నూతన పెద్దమనుషులను ఎన్నుకోవడం జరిగింది సంఘ పెద్దల సమక్షంలో అధ్యక్షులుగా రుద్రవేణి అశోక్, ఉపాధ్యక్షులుగా సాంబడి ప్రతాప్ లను, సంఘ సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది సంఘ సభ్యులు అందరూ కలిసిమెలిసి ఉండాలని అన్ని కార్యక్రమాలలో అందరూ కలిసికట్టుగా పనిచేయాలని కుల పెద్దలు చెప్పడం జరిగింది ఈ కార్యక్రమంలో:- మందుల బాల కిషన్, బోండ్ల మోహన్, జక్కం పోశెట్టి, బోండ్ల సంతోష్, గోదూరి మహేందర్, కరుణాకరన్, సాంబడి పోశెట్టి, పిట్ల శ్రీధర్,ప్రవీణ్, రమేష్, జక్కం కిషన్ , బోండ్ల ఆనంద్, మందుల బాలానంద్, గంగాధర్, బాజన్న మరియు ఒకటవతర్ప ముదిరాజ్ సంఘం కుల సభ్యులందరూ పాల్గొన్నారు.
-----------------------
Admin