Friday, 31 July 2026 08:48:21 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

మాదాసి కుర్వ రాష్ట్ర కార్యనిర్వాహాక అధ్యక్షులు ఎమ్మె సంతోష్ బీఆర్ఎస్ లో చేరిక...

Date : 16 November 2023 05:41 AM Views : 294

సర్కార్ టీవీ న్యూస్ / రంగారెడ్డి జిల్లా : షాద్ నగర్ : తెలంగాణ రాష్ట్ర మాదాసి కురువ వర్కింగ్ ప్రెసిడెంట్ నామినేషన్ ఉపసంహరించుకొని బీఆర్ఎస్ పార్టీలో వాటిలో చేరడం జరిగింది. అంజయ్య యాదవ్ గెలుపు కొరకై మద్దతు తెలపడం జరిగింది. అలాగే మధురాపూర్ గ్రామానికి చెందిన మా షాద్ నగర్ తాలూక మాదాసి కురువ సంఘం నాయకుడు ఆవ జగన్ కూడా చేయడం జరిగింది షాద్ నగర్ కురువ సోదరులందరూ కూడా బీఆర్ఎస్ పార్టీకి మద్దతు ఇచ్చి ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ గెలుపు కొరకై కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు. సీనియర్ నాయకులు కడెంపల్లి శ్రీనివాస్, కేశంపేట ఎంపీపీ రవీందర్ యాదవ్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :