సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : కొత్తగూడెం : పార్లమెంట్ లో మహిళా బిల్లు ప్రవేశపెట్టడం శుభపరిణామం అని నిర్భయ కార్యాలయం లో జరిగిన సమావేశం లో నిర్భయ ఫౌండర్ ప్రెసిడెంట్ అడ్వకేట్ మల్లెల ఉషారాణి అన్నారు బిల్లు ప్రవేశ పెట్టడం తో పని అయిపోయింది అని అనుకోకుండా 2024 ఎలక్షన్స్ వరకు అమలు జరగాలని,,,బిల్లు అమలులోకి వచ్చిన రాకున్నా రాజకీయ పార్టీ లు మహిళలకు 33/ ప్రాధాన్యత ఇవ్వాలి అని,,,,, మహిళలకు ఎంతో ప్రాముఖ్యత ఇచ్చి వాటి ఉనికిని కాపాడుకోవలిన అన్నారు. ఈ సమావేశంలో వాసర్ల నాగమణి,BRS party జనరల్ సెక్రెటరీ,,,దిశా జనరల్ సెక్రెటరీ,, గెద్ద వీణ ,సోషల్ ఆక్టివిస్ట్,,,,నల్లపు శిరీష,, నిర్భయ ఆర్గనైజేషన్ జనరల్ సెక్రెటరీ,,బండ రాగిణి,,రమ్య అడ్వకేట్, దీప్తి నాగేందర్ high court adv,,,అనూష తదితరులు పాల్గొన్నారు
-----------------------
Admin