Thursday, 30 July 2026 01:32:56 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

ఘనంగా జర్నలిస్ట్ ఐక్యవేదిక సమావేశం ...

Date : 05 November 2022 12:59 AM Views : 510

సర్కార్ టీవీ న్యూస్ / మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా : జవహర్ నగర్ జర్నలిస్టు ఐక్యవేదిక సమావేశాన్ని శుక్రవారం ఘనంగా నిర్వహించడం జరిగింది జవహర్ నగర్ ము న్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని అంబేద్కర్ నగర్ ప్రధాన రహదారి పక్కనగల రోజ్ గార్డెన్స్ ఫంక్షన్ హాల్ లో జవహర్ నగర్ జర్నలిస్టు ఐక్యవేదిక ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశానికి ముఖ్య అతిథులుగా జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ మేకల కావ్య, డిప్యూటీ మేయర్ రెడ్డి శెట్టి శ్రీనివాస్ గుప్త లు హాజరయ్యారు ఈ సందర్భంగా ప్రెస్ క్లబ్ నిర్మాణం తో పాటు జవహర్ నగర్ జర్నలిస్టులందరికీ నివాస స్థలాల కేటాయింపే ఏకైక లక్ష్యంగా నూతనంగా ఏర్పాటు చేసుకున్న జవహర్ నగర్ జర్నలిస్టు ఐక్యవేదిక నిర్ణయం పట్ల వారు సానుకూలంగా స్పందించి ఎలాంటి జీతభత్యాలు లేకుండా అహర్నిశలు ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఎంతో అమూల్యమైన వార్తలు ప్రచురిస్తూ ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా నిలుస్తున్న జర్నలిస్టుల కోరికలు సముచితమైనవేనని ప్రెస్ క్లబ్ నిర్మాణం తో పాటు జర్నలిస్టులకు ఫ్లాట్ల కేటాయింపు కోసం పూర్తి స్థాయిలో కృషి చేస్తామని జర్నలిస్టులందరూ ఏకతాటి పైకి రావడం ఎంతో సంతోషకరమైన విషయమని హర్షం వ్యక్తపరుస్తూ పూర్తిస్థాయి మద్దతు తెలిపారు ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ ఏకే మురుగేష్ , ఎడ్ల శ్రీనివాస్ రెడ్డి ,పల్లపు రవి పానుగంటి బాబు, కారింగుల నిహారిక గౌడ్, మాజీ సర్పంచ్ టిఆర్ఎస్ సీనియర్ నాయకులు కారింగుల శంకర్ గౌడ్, టిఆర్ఎస్ జిల్లా నాయకులు మేకల అయ్యప్ప, బీఎస్పీ మేడ్చల్ నియోజకవర్గం ఇంచార్జ్ చీర్యాల జంగయ్య , బిజెపి అధ్యక్షులు రంగుల శంకర్ , బి ఎస్ పి అధ్యక్షులు బిర్రు యాకస్వామి , కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీకాంత్, మాజీ ఎంపిటిసి టిఆర్ఎస్ సీనియర్ నాయకురాలు రసీదా బేగం, మాజీ వార్డు సభ్యులు బండకింది ప్రసాద్ గౌడ్, నాయకులు బల్లి శ్రీనివాస్ గుప్తా, మెట్టు వెంకన్న ,కృష్ణ గౌడ్ , ఎస్ కె మీరా, ఎస్.కె మస్తాన్ బి , లతోపాటు జవహర్ నగర్ జర్నలిస్టు ఐక్యవేదిక సభ్యులు తదితరులు పాల్గొన్నారు

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :