సర్కార్ టీవీ న్యూస్ / వరంగల్ జిల్లా : నర్సంపేట టౌన్ కి చెందిన దూదిమెట్ల దూడయ్య,ప్రసాద్ తల్లి దూదిమెట్ల చంద్రమ్మ అనారోగ్యం కారణంగా మృతి చెందిన విషయం తెలుసుకుని చంద్రమ్మ పార్థివదేహానికి పూలమాల వేసి నివాళ్లులు అర్పించి, వారి కుటుంబసభ్యులను పరామర్శించిన భారతీయ జనతా పార్టీ వరంగల్ జిల్లా ప్రధాన కార్యదర్శి డా|| గోగుల రాణా ప్రతాప్ రెడ్డి వారి వెంట పట్టణ అధ్యక్షులు గూడూరు సందీప్,ప్రధాన కార్యదర్శి కందికొండ శ్రీనివాస్,ఉపాధ్యక్షులు ఠాకూర్ విజయ్ సింగ్,జిల్లా సీనియర్ నాయకులు పొనుగోటి రవీంద్ర చారి,కొంకిసా విఘ్నేష్ మరియు తదితరులున్నారు...
-----------------------
Admin