సర్కార్ టీవీ న్యూస్ / శ్రీ సత్యసాయి జిల్లా : ఓబుల దేవర చెరువు లోని కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయo (పాఠశాలను) మండల విద్యాధికారి ఖాదర్ వలీ బాషా ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థులతో మాట్లాడి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు అనంతరం వంటగదిని పరిశీలించి మెనూ ప్రకారం విద్యార్థులకు భోజనాలు పెడుతున్నారా లేదా అని ఆరా తీశారు. పాఠశాల రిజిస్టర్ ను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రైవేటు పాఠశాలల్లో ఆర్టీఈ చట్టం కింద ఒకటవ తరగతి నుంచి ప్రవేశాల కోసం మొత్తం ఓబుల్ దేవర చెరువు మండలానికి ఏడుగురు విద్యార్థులను కేటాయించారని విజ్ఞాన్ పాఠశాలకు ఇద్దరు, శ్రీవిజ్ఞాన స్కూల్కు ముగ్గురు, జీవనజ్యోతి పాఠశాలకు ఇద్దరు అడ్మిషన్లు తీసుకున్నట్లు తెలియజేశారు....
-----------------------
Admin