సర్కార్ టీవీ న్యూస్ / ములుగు జిల్లా : సావిత్రి భాయి పూలే ఉమెన్ వెల్ఫేర్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో రవింద్ర భారతిలో జరిగిన సావిత్రి భాయి పూలే జయంతి వేడుకలకు హాజరైన పంచాయతీ రాజ్ & ఉమెన్ అండ్ ఛైల్డ్ వెల్ఫేర్ శాఖ మంత్రి సీతక్క.. ఈ సంధర్భంగా సావిత్రి భాయి పూలే చేసిన సేవలను గుర్తు చేసిన మంత్రి , నేటి తరం సావిత్రి బాయిని ఆదర్శంగా తీసుకోవాలన్నారు.. వివిధ రంగాలలో విశేష కృషి చేసిస 100 మంది మహిళలకు సావిత్రి భాయి పూలే అచీవ్ మెంట్ అవార్డు లను ప్రధానం చేసిన మంత్రి సీతక్క...
-----------------------
Admin