Friday, 31 July 2026 01:37:10 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

మతసామరస్యానికి ప్రతీక వినాయక చవితి అన్నదానము ప్రారంభోత్సవం చేసిన హుజూర్ నగర్ సి ఐ చరమంద రాజు

Date : 10 September 2024 12:10 PM Views : 551

సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : హుజూర్ నగర్ పట్టణ లారీ అసోసియేషన్ ఆధ్వర్యంలో వినాయక చవితి ఉత్సవాల్లో భాగంగా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.ఈ అన్నదాన కార్యక్రమాన్ని సీఐ చరమంద రాజు, ఎస్సై ముత్తయ్య, లారీ అసోసియేషన్ అధ్యక్షులు & వైస్ చైర్మన్ కోతి సంపత్ రెడ్డి ప్రారంభించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశంలో మతసామరస్యానికి వినాయక చవితి పండగ ప్రతీక అని,హిందూ,ముస్లిం, క్రిస్టియన్ అందరూ కలిసి మెలిసి చేసుకునే వినాయక చవితి ఉత్సవాలను ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జరుపుకోవాలని, నిమజ్జనం కార్యక్రమంలో ఎటువంటి ప్రమాదాలు జరగకుండా, ఘర్షణలు లేకుండా విజయవంతంగా చేయాలని వారు తెలియజేశారు, అదేవిధంగా, హుజూర్నగర్ లోజరిగే అతిపెద్ద పండగ అయిన ముత్యాలమ్మ పండగను నిర్వాహకులు 15వ తారీకు, 16వ తారీకు పండగ నిర్వహించుచున్నామని ప్రకటించారని కావున వినాయక విగ్రహాలను ఐదో రోజు నుండి పూర్తిస్థాయిలో హుజూర్ నగర్ టౌన్ లో నిమజ్జనం చేయాలని వారు వినాయక చవితి ఉత్సవ కమిటీ సభ్యులకు విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమం లో లారీ ఓనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సెక్రెటరీ ఇంద్రారెడ్డి ఉపాధ్యక్షులు శ్రీనివాస్,కోశాధికారి శ్రీనివాస్ రాజు,గౌరవ అధ్యక్షులు సంజీవ రెడ్డి, గౌరవ సలహాదారులు శంకర్ రావు గారులు సంఘ సభ్యులు పాల్గొన్నారు....

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :