సర్కార్ టీవీ న్యూస్ / వరంగల్ జిల్లా : సర్కార్ న్యూస్ నర్సంపేట డి కుమార్ రిపోర్టర్,,, ఎమ్మెల్యే దొంతి ని ఖాదర్ పేట గ్రామ కాంగ్రెస్ నాయకులు మర్యాద పూర్వకంగా కలిసారు..నర్సంపేట నియోజకవర్గ ఎమ్మెల్యే దొంతి మాధవ రెడ్డి తల్లి కాంతమ్మ గారు ఇటీవల మరణించగా ఈ రోజు హన్మకొండ లో స్వ గృహంలో కాంతమ్మ చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు..అనంతరం ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి గారిని కలిశారు. ఈ కార్యక్రమంలో గ్రామ కాంగ్రెస్ అద్యక్షుడు గూడ మహేందర్ గ్రామ కాంగ్రెస్ నాయకులు చాపల మధుకర్ పెంతల రాజు నిలిగొండ సూరయ్య ఉప్పుల దేవేందర్ పెండ్లి రాజేందర్ చెవ్వు మల్లయ్య కూస కుమారస్వామి రవి రాంకుమార్ కేశపాక మల్లయ్య వడ్డే రాజు ముస్కురాజు కదూరి రాజకుమార్ చిట్టి రవి లక్కారుసు రఘు గొనె సాయిబాబు కూస సాయిబాబు కుమార్ అరిగాల రాజు రాజేష్ కుమారస్వామి చెంచు నాగరాజు తదితరులు పాల్గొన్నారు..
-----------------------
Reporter