Friday, 31 July 2026 07:51:31 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

నిండు జీవితాన్ని బలి తీసుకున్న విద్యుత్ షాక్...

Date : 29 June 2024 07:24 PM Views : 752

సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : అన్నపురెడ్డిపల్లి : విద్యుత్ షాక్ తో యువకుడు మరణించిన సంఘటన బుధవారం మండల పరిధిలోని గుంపేన పంచాయతీలోని కోయకట్టుగూడెం గ్రామంలో చోటుచేసుకుంది.మృతుని బంధువుల కథనం ప్రకారం ఏరదేశీ భద్రయ్య వయసు సుమారు 22 సంవత్సరాలు అనే వ్యక్తిని ముద్దుకూరు గ్రామానికి చెందిన ఎలక్ట్రిషన్ రమేష్ పంచాయతీ మోటర్ బిగించే పనికి అదే ఊరిలో ఉంది రమ్మని తీసుకొని వెళ్లాడని, ఎల్సి తీసుకోకుండా వైర్ బిగిస్తుండగా ప్రమాదవశాత్తు విద్యుత్ వైరు అనుకోని షాక్ కొట్టడంతో యువకుడు ప్రమాద స్థలంలోనే మరణించాడని. దీనికి కారణం ఎల్ సి తీసుకోకుండా రమేష్ నిర్లక్ష్యంగా కరెంటు పని చేయడమే అన్నారు. యువకుని మృతితో గ్రామము మొత్తం విషాద ఛాయలు నెలకోన్నాయి. అతి చిన్న వయసులోనే తన ఒక్కగానొక్క కొడుకుని పోగొట్టుకున్న ఆ కుటుంబాన్ని తక్షణమే ప్రభుత్వమే ఆదుకోవాలని బాధితుడి బంధువులు వేడుకుంటున్నారు. ప్రమాదానికి కారణమైన రమేష్ పరారీలో ఉండటంతో మృతుని బంధువులు ఎర్రగుంట పి హెచ్ సి హాస్పటల్ వద్ద మృతదేహంతో ఆందోళన చేపట్టారు. అన్నపురెడ్డి పల్లి మండలం ఎస్సై చంద్రశేఖర్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు వివరాలు తెలియాల్సి ఉంది.....

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :