Friday, 31 July 2026 11:05:13 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

కోదాడ నియోజకవర్గ బీఆరెస్ పార్టీ అసమ్మతి వర్గం మీడియా సమావేశం...

Date : 24 August 2023 01:42 AM Views : 314

సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : కోదాడ పట్టణంలోనిమీడియా సమావేశంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే వేనేపల్లి చందర్ రావు,నియోజకవర్గ మాజీ ఇంఛార్జి శశిధర్ రెడ్డి, బీఆరెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి వెర్నేని వెంకటరత్నబాబు,మున్సిపల్ చైర్మన్ వనపర్తి శిరీష లక్ష్మీ నారాయణ,డీసీసీబీ మాజీ చైర్మన్ పాండురంగారావు, చిలుకూరు, మోతే, అనంతగిరి ల జడ్పీటీసీలు,మోతే,చిలుకూరు మండల ఎంపీపీ లు,మున్సిపల్ కౌన్సిలర్లు పాల్గొన్నారు. అభ్యర్థిని మార్చకుంటే ముక్కుముడిగా పార్టీకి రాజీనామా చేయడానికి సిద్ధం కోదాడ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి ని ప్రకటించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం కోదాడ టికెట్ను పరిశీలించాలని ముఖ్యమంత్రిని,మంత్రి ని గతంలోనే కలవడం జరిగింది.2023లో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ అభ్యతత్వాన్ని వ్యతిరేకిస్తూ ముఖ్యమంత్రి కి బహిరంగ లేక మేము క్రియాశీలకంగా నియోజకవర్గ నాయకులం, మములను సంప్రదించకుండా టిక్కెట్ ప్రకటించడం చాలా బాధాకరం.స్థానిక ఎమ్మెల్యే వల్ల అన్నివిధాలుగా ప్రజలకు నష్టం జరుగుతుంది.స్థానిక ప్రజాప్రతినిధులకు సరైన గౌరవందక్కడం లేదు,ప్రజాప్రతినిధులపై కేస్ పెట్టిన చరిత్ర కోదాడ రాజకీయంలో జరుగుతుంది. మున్సిపల్ చైర్మన్ కన్నీరు పెట్టుకున్న కనికరించలేదు. రాజకీయంగా ఎదగనివకుండా స్థానిక ఎమ్మెల్యే అడుపడుతుండు దళిత ప్రజాప్రతినిధులకు సరైన గౌరవం దక్కడం లేదు దళిత బంధు లో అవినీతి జరిగిందని మోర పెట్టుకున్న పట్టించుకునే నాధుడే లేడు. కష్టపడవరకు సరైన స్థానం కల్పించడం లేదు. ఎమ్మెల్యే కు టికెట్ ఇస్తే పార్టీ కి నష్టం జరిగిదని హెచ్చరించారు. వ్యక్తిగతంగా విమర్శించడం సరైన పద్ధతి కాదు.ప్రతి పనిలో కమిషన్ తీసుకొని ఎమ్మెల్యే పని చేస్తుండు గతంలో కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లిన సందర్భంలో ఎమ్మెల్యే ను తీవ్రంగా ఖండించారు.అవినీతిలో కోదాడ అభివృద్ధి జరిగింది తప్ప మిగతా వాటిలో అభివృద్ధి జరగలేదు అధికారుల పోస్టింగ్ లకు లక్షల రూపాయలు తీసుకొని పోస్టింగ్ ఇచ్చిన చరిత్ర ఎమ్మెల్యే

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: